ఆంధ్రప్రదేశ్‌

ఏ.పిలో మళ్లీ విద్యుత్ ఛార్జీల భారం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలను మరోసారి పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. బుధవారం ఉదయం ఎ.పి. సి.ఎం. చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఛార్జీలు పెంచకుంటే నష్టాలు తప్పవని ఇప్పటికే విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్‌స్కాంలు) ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. దీంతో ఛార్జీల పెంపుపై సర్కారు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం, చంద్రన్న సంక్రాంతి కానుక, జన్మభూమి, తదితర అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.