జాతీయ వార్తలు
సురక్షిత ప్రాంతాలకు వరద బాధితులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 3 December 2015
చెన్నై : నీట మునిగి సాయం కోసం ఎదురుచూస్తున్న తమిళనాడు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెన్నైలో దాదాపు 2400 మందిని రక్షించామని ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఓపీ సింగ్ వెల్లడించారు. దాదాపు 400 మందిని వైమానిక దళ సభ్యులు రక్షించి హైదరాబాద్ తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 70 వేల మందిని రక్షించామని చెన్నై కమిషనర్ తెలిపారు.