జాతీయ వార్తలు

చిదంబరానికి బెయిల్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ నమోదు చేసిన ఈ కేసులో 105 రోజుల తరువాత అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచీకత్తుతో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ బోపన్న, జస్టిస్ హృషికేష్ రాయ్‌తో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.