జాతీయ వార్తలు
ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 13 February 2018
గోకవరం: రాజమండ్రిలోని గోకవరం మండలం తిరుమలాయపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు షేక్ (4), షేక్ అబ్దుల్లా(3)గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.