ఆంధ్రప్రదేశ్‌

ఆందోళన కలిగిస్తున్న ఉద్యమాలు : చిరంజీవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాలనలో పారదర్శకత లేనందునే ఎపిలో ప్రస్తుతం రాజకీయ, సామాజిక ఉద్యమాలు జరుగుతున్నాయని, ఈ పరిణామాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని సినీనటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి పేర్కొన్నారు. కాపు గర్జన సందర్భంగా తునిలో హింస చోటుచేసుకోవడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన సోమవారం ఎపి సిఎం చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు చిత్తశుద్ధి చూపాలన్నారు. మహిళలు, రైతులు, యువకులతో పాటు సమాజంలోని వివిధ సామాజిక వర్గాలు న్యాయం కోసం ఉద్యమాలు చేయాల్సి వస్తోందన్నారు.