ఆంధ్రప్రదేశ్‌

పీరుపాలెంలో చిరంజీవి శంకుస్థాపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: సినీనటుడు, రాజ్యసభ సభ్యుడు తాను దత్తత తీసుకున్న పీరుపాలెం గ్రామంలో సోమవారం పర్యటించి రెండు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ గ్రామాన్ని ఆయన ఇటీవల దత్తత తీసుకుని ఎంపి ల్యాడ్స్ నుంచి భారీగా నిధులు కేటాయించారు. శంకుస్థాపనల సందర్భంగా జరిగిన సభలో చిరంజీవి మాట్లాడారు. అంతకుముందు మొగల్తూరులో సుమారు 50 లక్షల ఖర్చుతో పూర్తయిన పథకాలను ఆయన ప్రారంభించారు.