సాయిధరమ్‌కు జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కంచె’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రగ్యాజైస్వాల్. ప్రస్తుతం ప్రముఖ నటుడు నాగార్జున నటిస్తున్న ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలో నటిస్తున్న ఈమెకు మరోసారి మెగా హీరో సరసన హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌కిషన్-రెజీనా జంటగా నటిస్తున్న ‘నక్షత్రం’ సినిమాలో సాయిధరమ్ ప్రత్యేక పాత్రలో కన్పిస్తున్నాడు. 20 నిమిషాలపాటు వుండే ఈ పాత్రకోసం హీరోయిన్‌ని కూడా సెట్ చేశారు. సాయిధరమ్ పోలీస్ అధికారి పాత్రలో కన్పించనున్నాడని, ఆయన పక్కన ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోందట. వరుణ్ సరసన నటించిన కంచె సినిమాతో ఇమేజ్ తెచ్చుకున్న ఈమెకు ఈ సినిమా ఎలాంటి గుర్తింపునిస్తుందో చూడాలి.

చిత్రం.. ప్రగ్యాజైస్వాల్