రామ్ సరసన అనుపమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ కథానాయకుడిగా కృష్ణచైతన్య సమర్పణలో పి.ఆర్. సినిమా పతాకంపై కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలో కథానాయికలుగా అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ నటిస్తున్నారు. ఇటీవల ‘నేను శేలజ’ వీరిద్దరి కాంబినేషన్‌లో ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో కథానాయకుడు సరికొత్త లుక్, బాడీ లాంగ్వేజ్‌తో చిత్రీకరించనున్నారని, దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం వహించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కానుంది.