దెయ్యం ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున, సమంత, సీరత్‌కపూర్ ప్రధాన పాత్రల్లో ఓంకార్ దర్శకత్వంలో పి.వి.పి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కిన రాజుగారి గది-2 చిత్రంలోని ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ- నాన్నగారు మా మధ్య లేరు అనడం తప్పు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. నా కెరీర్‌లో మొదటిసారి ఈ జోనర్‌లో సినిమా చేశాను. ట్రైలర్ అద్భుతంగా వుంది. ఓంకార్ కష్టపడి మంచి సిని మా తీశాడు. తమన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది. ఇందులో నేను మెంటలిస్ట్‌గా కనపడతాను. అలాగే సమంత, సీరత్‌లలో ఎవరు దెయ్యం అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. పివిపి ఖర్చుకు వెనుకాడకుండా భారీగా తీశారు. 13న విడుదలకోసం ఎదురుచూస్తున్నా అన్నారు.