పూరీకి హీరోయన్ దొరికింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లోఫర్’ సినిమా తరువాత పూరీ జగన్నాథ్ తెలుగు, కన్నడ భాషలలో ‘రోగ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా పూర్తయ్యాక పూరీ జగన్నాథ్ నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా ఓ సినిమాను రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో కథానాయికగా గ్లామర్ తార సురభి నటించనున్నది. ఆమె ఎంపిక పూర్తయినట్లుగా సమాచారం. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రానికి ఓ వైవిధ్యమున్న పేరు పెడుతున్నట్లు సమాచారం.