సెట్స్పైకి గజదొంగ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 12 June 2019
దొంగాట, కిట్టుఉన్నాడు జాగ్రత్త చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ప్రాజెక్టు అనుకుని ఇప్పటికే రెండేళ్లైంది. ఇప్పటివరకూ బయోపిక్ సెట్స్పైకి రాలేదు. అయితే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రానున్న బయోపిక్ త్వరలో మొదలు కాబోతోందని సమాచారం. ఆగస్టు నుంచి షూట్ మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. సాయి శ్రీనివాస్ సరసన పాయల్ రాజ్పుత్ కనిపించనుంది. టైగర్ నాగేశ్వర రావు గురించి ఈతరానికి పెద్దగా తెలీకున్నా, పెద్ద చరిత్రే ఉంది. 1980, 90 దశకాల్లో పేరుమోసిన స్టూవర్ట్పురం దొంగే టైగర్ నాగేశ్వర రావు. అప్పట్లో భయానక వాతావరణానే్న సృష్టించాడు.