ఆంధ్రప్రదేశ్
ఊపిరాడక ఏడుగురు కార్మికులు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 February 2018
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర హేచరీస్ కోళ్లఫారం కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.