జాతీయ వార్తలు

సియాచిన్‌లో రాఖీ పండుగ జరుపుకోనున్న స్మృతీ ఇరానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈనెల 18న సియాచిన్‌లో సైనికులతో రాఖీ పండుగ జరుపుకోనున్నారు. ఈమేరకు రక్షణ మంత్రి పారికర్ నుంచి ఆమె అనుమతి కూడా తీసుకోనున్నారు. స్మృతీ ఇరానీతో పాటు కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, మేనకాగాంధీ, పలువురు ఎంపీలు కూడా సియాచిన్ వెళ్లనున్నారు.