ఆంధ్రప్రదేశ్‌

కల్యాణమండపంలో భారీగా నగల చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని ఓ కల్యాణ మండపంలో బుధవారం అర్ధరాత్రి ఓ మహిళకు చెందిన 4 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలను దొంగలు చోరీ చేశారు. రాజమండ్రి నుంచి పెళ్లికి వచ్చిన లక్ష్మి అనే మహిళ విడిది గదిలో నిద్రించగా, ఆమె బ్యాగులో ఉన్న నగలు మాయమయ్యాయి. గురువారం ఉదయం బ్యాగును తెరిచి నగలు కనిపించకపోవడంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.