ఆంధ్రప్రదేశ్‌

ఆరుగురు దొంగలు అరెస్టు: రూ. 12 లక్షలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన ఆరుగురు దొంగలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి 12 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.