ఆంధ్రప్రదేశ్‌

పాడి పరిశ్రమపై దృష్టి పెట్టండి: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం:వ్యవసాయ రంగంలో వెనుకబడిన విజయనగరం జిల్లా రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని సిఎం చంద్రబాబు సూచించారు. డెంకాడ మండలం సింగవరంలో గురువారం ఆయన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జలసిరి కార్యక్రమం కింద చెరువులను ఆధునీకరిస్తామన్నారు. వర్షపునీటి వృథా కానీయకుండా ఇంకుడుగుంతలు,పంటకుంటలు తవ్వాలని రైతులకు హితవుపలికారు.