జాతీయ వార్తలు

సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్‌ను కొట్టిన కేసులో కోర్టు ముందు హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేశారు. పాటియాలా హజ్ కోర్టు సీఎం కేజ్రీవాల్‌తో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ సెక్రటరీని కొట్టిన కేసులో తాజాగా ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌ను పోలీసులకు సమర్పించారు.