ఆంధ్రప్రదేశ్‌

శాంతిభద్రతలపై చంద్రబాబు సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కాపు గర్జన సందర్భంగా హింసాత్మక ఘటనలు, ప్రస్తుత పరిస్థితులపై ఎ.పి. సి.ఎం. చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఆయన పోలీసు, రెవెన్యూ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును విస్తృతం చేయాలని సూచించారు.