ఆంధ్రప్రదేశ్‌

భారతీయులకు ఆశాకిరణం సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రియో ఒలింపిక్స్‌లో భారతీయులకు పీవీ సింధు ఆశాకిరణంలా కనిపించిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత నిర్వహించిన సింధు విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. సింధును తీర్చిదిద్దడంలో కోచ్‌ గోపీచంద్‌, తల్లిదండ్రులు రమణ, విజయల ప్రోత్సాహం ఎనలేనిదన్నారు. సింధును శాలువా, పుష్పగుచ్ఛాలతో చంద్రబాబు సత్కరించారు.