ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు జిల్లాలో బాబు పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: ఎ.పి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మించిన మాతా శిశు భవనాన్ని ఆయన ప్రారంభించారు. దీబగుంట్ల తదితర గ్రామాల్లో జన్మభూమి సభల్లో ఆయన పాల్గొంటారు. ఈ రోజు రాత్రికి ఆయన కర్నూలు జిల్లాలోనే బస చేస్తారు.