ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు రోగపీడితులకు చంద్రబాబు సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రోగాల బారినపడి సమస్యలు ఎదుర్కొంటున్న ఇద్దరికి ఎపీ సిఎం చంద్రబాబు గురువారం నాడు ఆర్థిక సాయం ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో కలిసిన ఆ ఇద్దరినీ ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా వీరవల్లిపాలెంకు చెందిన మణికంఠ అనే బాలుడికి కిడ్నీ సమస్య ఉన్నందున నాలుగు లక్షలు, బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడతున్న త్రివేణి అనే మహిళ (పెనుగంచిప్రోలు, కృష్ణా జిల్లా)కు లక్ష రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.