ఆంధ్రప్రదేశ్‌

విజయవాడకు బయలుదేరిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీలో విడిది చేసిన ఎపి సిఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత శుకవారం మధ్యాహ్నం విజయవాడకు బయలుదేరారు. ఆయన కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, ఉమాభారతిలతో సమావేశమై నిధుల కేటాయింపు, విభజన సమస్యలపై చర్చించారు.