జాతీయ వార్తలు

కాంగ్రెస్ వల్లే ఎపికి తీరని అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో అలనాడు కాంగ్రెస్ నేతలు అనాలోచితంగా వ్యవహరించినందునే నేడు ఎపి ప్రజలు నానాకష్టాలు పడుతున్నారని టిడిపి ఎంపి సిఎం రమేష్ శుక్రవారం రాజ్యసభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం ఓ ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో ఎన్నో లోపాలున్నందున వాటిని సవరించాలన్నారు. తగినన్ని నిధులిచ్చి ఎపిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.