జాతీయ వార్తలు

బొగ్గుస్కాంలో దాసరితో పాటు 13మందిపై చార్జిషీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బొగ్గు గనుల కుంభకోణంలో అప్పటి కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ సిఎం మధు కోడా, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌తో పాటు మొత్తం 13 మందిపై చార్జిషీట్లు దాఖలు చేయాలని ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జిందాల్‌కు అక్రమంగా బొగ్గు గనుల్ని కేటాయించడంతో దాసరికి చెందిన సౌభాగ్య మీడియా సంస్థ అకౌంట్లలో ‘క్విడ్‌ప్రోకో’ రూపంలో రెండు కోట్ల రూపాయలు చేరాయని సిబిఐ ఆధారాలు సేకరించింది.