ఆంధ్రప్రదేశ్‌

కూంబింగ్ సిబ్బందికి ఎదురుపడిన ఎర్రకూలీలు, గాల్లో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి : శేషాచలం అటవీప్రాంతంలో కూంబింగ్ సిబ్బంది అడవిలో గాలిస్తుండగా సుమారు 40 మంది ఎర్రచందనం కూలీలు దుంగలు మోసుకొస్తూ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. 33 ఎర్రచందనం దుంగలు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తిరుపతి డిఎస్పీ శ్రీనివాసులు శనివారం విలేఖర్లకు తెలిపారు.