ఆంధ్రప్రదేశ్‌

పారదర్శకంగా పల్స్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చేపట్టిన పల్స్ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మాస్కో పర్యటనలో ఉన్న ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గోదావరి వరదల వల్ల లంక గ్రామాల్లో ముంపు సమస్య ఉంటుందని, అధికారులు అప్రమత్తమవ్వాలని సూచించారు.