జాతీయ వార్తలు
నేడు అఖిలపక్షం:కొన్ని విపక్షాలు దూరం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 13 January 2020
న్యూఢిల్లీ: సీఏఏ, ఎన్ఆర్సీలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ నేడు ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి కొన్ని విపక్ష పార్టీలు డుమ్మాకొడుతున్నాయి. సమావేశానికి హాజరుకావటం లేదని అమ్ ఆద్మీ, బీఎస్పీ ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి తాను హాజరుకావటం లేదని ఇంతకుముందే తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించాయి. దీంతో సీఏఏ, ఎన్ఆర్సీలపై ఆందోళనలు నిర్వహించేందుకు బీజేపీయేతర పక్షాలను కూడగట్టడంలో కాంగ్రెస్ విఫలమైందనే చెప్పవచ్చు.