రాష్ట్రీయం
వైఫల్యాలను ఎత్తిచూపితే చంపుతామని బెదిరింపు : కాంగ్రెస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 December 2015
హైదరాబాద్ : ప్రజాస్వామ్య వాదులందరూ తెరాస ప్రభుత్వ తీరుపై గొంతు ఎత్తాలని తెలంగాణ సీఎల్పీనేత జానారెడ్డి కోరారు. సీఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంపై జానారెడ్డి విమర్శలు గుప్పించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి, కేటీఆర్లపై మాట్లాడినందుకే తనను చంపుతామని కాల్స్ వస్తున్నాయని తెలిపారు. బెదిరింపు కాల్స్పై ఫిర్యాదుచేస్తే ఏ ఒక్క పోలీస్ మమ్మల్ని అడగలేదని విమర్శించారు.