జాతీయ వార్తలు

గవర్నర్‌ను కలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గోవా గవర్నర్ మృధుల సిన్హాను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం గోవా అసెంబ్లీలో మొత్తం 36మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు 14 మంది ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు 12 మంది వున్నారు. భాగస్వామ్యపక్షాలను కలుపుకుని బీజేపీ అధికారాన్ని చేపట్టింది. అసెంబ్లీలో పెద్ద పార్టీగా ఉన్న తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని సోమవారంనాడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.