జాతీయ వార్తలు

గులాంనబీ, కమల్‌నాథ్‌లకు కీలక బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ నాయకుడు, వ్యూహచతురుడు గులాంనబీ అజాద్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే పంజాబ్, హర్యానాల ఇన్‌ఛార్జ్‌గా మరో సీనియర్ నేత కమల్‌నాథ్‌కు బాధ్యతలు అప్పగించారు. పనిలోపనిగా ఎఐసిసి జనరల్ సెక్రటరీలుగా వారిని ప్రకటించారు.