రాష్ట్రీయం

కాంగ్రెస్‌కు చెంపపెట్టు:బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మక్కామసీదు పేలుళ్ల కేసులో నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో జరిగే అల్లర్లు, పేలుళ్లకు మూలాలు హైదరాబాద్‌లో ఉన్నాయని అన్నారు. కోర్టు తీర్పును ప్రధాని మోదీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దేశంలో మతకలహాలకు కాంగ్రెస్స్ కారణమని అన్నారు.