జాతీయ వార్తలు
కాంగ్రెస్లో చేరిన నాగం, గద్దర్ తనయుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 April 2018
ఢిల్లీ: మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత నాగం జనార్ధర్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్..జనార్దన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉత్తమ్కుమార్ రెడ్డి, కుంతియా ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యాపారవేత్త ఆది శ్రీనివాస్, ప్రజా గాయకుడు గద్దర్ తనయుడు సూర్య కాంగ్రెస్లో చేరారు.