జాతీయ వార్తలు

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ముందంజలో ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో విజయం దిశగా ముందుకు దూసుకుపోతుంది. మిజోరం, తెలంగాణలో ఆ పార్టీ వెనుకంజలో ఉంది. మధ్యప్రదేశ్‌లో 114 స్థానాల్లో కాంగ్రెస్, 101 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ 102 స్థానాల్లోనూ, బీజేపీ 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. చత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకు గాను 58 స్థానాల్లో కాంగ్రెస్, 23 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి.