ఆంధ్రప్రదేశ్
వైఎస్ బొమ్మ పెట్టుకుని కాంగ్రెస్పై విమర్శలా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 January 2019
విజయవాడ:ఏపీలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవటం లేథనే అంశంపై వైకాపా చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని పీసీసీ ప్రెశిడెంట్ రఘువీరారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ బొమ్మ పెట్టుకుని పిచ్చి పిచ్చి ఆరోపణలను సొంత మీడియా ద్వారా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్టప్రతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినపుడు ఎంత ముట్టిందని ప్రశ్నించారు. ఆ పార్టీకి కాంగ్రెస్ను విమర్శించే స్థాయి లేదని అన్నారు.