తెలంగాణ

పెంచిన ఛార్జీలపై కాంగ్రెస్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: ప్రజలపై ఆర్థిక భారం మోపేలా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ వనపర్తిలో ఆ పార్టీ కార్యకర్తలు శనివారం భారీఎత్తున ధర్నా జరిపారు. పెంచిన రేట్లను తగ్గించేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రకటించారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.