తెలంగాణ

ఐదుగురు మెదక్ జిల్లా వాసుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: జీవనోపాధి కోసం మెదక్ జిల్లా మనూరు మండలం నుండి కర్నాటక రాష్ట్రానికి వెళ్తున్న కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హుమ్నాబాద్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వలస కూలీలు మరణించారు. వీరు వెళ్తున్న లారీని ఒక ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.