జాతీయ వార్తలు

రాజకీయ ముసాయిదా తీర్మానంపై చర్చ: ప్రకాశ్ కారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:రాజకీయ తీర్మానాన్ని ఫైనల్ చేసే ప్రక్రియ ఆరంభమైందని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజకీయ ముసాయిదా తీర్మానంపై చర్చ మంచి వాతావరణంలో జరిగింది. 47మంది ప్రతినిధులు ఈ తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. పోలీట్‌బ్యూరో ఆర్గనేజేషన్‌లో రేపు దీనిపై చర్చ జరుగుతుందని వెల్లడించారు. స్టీరింగ్ కమిటీ అభిప్రాయాలను పరగణలోకి తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని తీర్మానాలను ఆమోదించాం. ఆర్థిక సంఘ విధివిధానాలు సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని కారత్ వెల్లడించారు.