ఆంధ్రప్రదేశ్
ఐదుగురు క్రికెట్ బుకీల అరెస్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 20 March 2016
పశ్చిమగోదావరి : క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఐదుగురు బుకీలను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బుకీల నుంచి 6 సెల్ఫోన్లు, రూ. 32 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ట్వంటీ టంట్వీ వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి వీరు బెట్టింగ్లకు పాల్పడుతున్నారని సమాచారం. శనివారం రాత్రి జరిగిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు పెద్దఎత్తున బెట్టింగ్ లు నిర్వహించినట్లు సమాచారం.