క్రైమ్/లీగల్

వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, ఆగస్టు 30: తన భర్త కనిపించడం లేదంటూ భార్య ను న్న గ్రామీణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాధానగర్‌కు చెంది న మోతిక ఉషారాణికి కార్తీక్ వెంకటేష్‌కు వివాహమై ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో బీసెంట్‌రోడ్డులోని ఒక వస్త్ర దుకాణంలో గుమస్తా గా పనిచేస్తున్న కార్తిక్ వెంకటేష్ మ ద్యానికి బానిసై, కుటుంబాన్ని సక్రమం గా చూసుకోవడం లేదు. దీంతో భార్య భర్తల మధ్య తరచుగా వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఈ నెల 28న కార్తిక్ వెంకటేష్ ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగి రాలేదు. 2రోజుల నుండి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ తన భర్త ఆచూకీ లభించకపోవడంతో భార్య ఉషారాణి నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన హెడ్ కానిస్టేబుల్ వర్మ దర్యాప్తు చేస్తున్నారు.