క్రైమ్/లీగల్

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఆగస్టు 31 : పట్టణంలోని కసాపురం రోడ్డు వంతెన సమీపంలో ఉన్న దుర్గమ్మ ఆలయం వద్ద రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు జేఆర్పీ పోలీసులు తెలిపారు. ఆమె వయస్సు 38 సంవత్సరాలు ఉండి, ఎర్రని చీర ధరించిందని తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.