క్రైమ్/లీగల్

చెరువులో తేలిన మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, సెప్టెంబర్ 27: రాజాం పట్టణం పరిధిలోని యాతపేట కాలనీకి చెందిన వేపల శ్రీనివాసరావు(57) అనే వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గురువారం కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల పదో తేదీ నుంచి శ్రీనివాసరావు కనిపించకుండాపోయాడని, ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు విచారణ జరుపుతుండగానే మృతదేహం బయటపడింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు రాజాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.