క్రైమ్/లీగల్

గంజాయి విక్రేతకు రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, అక్టోబర్ 22: మహేశ్వరం కందుకూర్ కడ్తాల్ అమన్‌గల్ ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న కడ్తాల్ గ్రామానికి చెందిన గుద్దేటి సాయికుమార్ 25ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మహేశ్వరం ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గత కొంత కాలంగా సాయికుమార్ పెద్ద మొత్తంలో గంజాయి విక్రయిస్తున్నాడని సమాచారం రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎక్సైజ్ అధికారులు సాయికుమార్‌ను అదుపులోకి తీసుకొని 850 గ్రాముల గంజాయి, హోండా అక్టీవా టీఎస్ 12 ఇపీఅర్ 5214 వాహనాన్ని సీజ్ చేశారు. సాయికుమార్‌ను సోమవారం మహేశ్వరం కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్‌కు తరలించినట్లు ఎక్సైజ్ ఇన్‌చార్జి సీఐ శిరీష తెలిపారు.