క్రైమ్/లీగల్

రైలుకింద పడి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, నవంబర్ 4: పట్టణంలోని నిజాంవలీ కాలనీ సమీపంలో రైలు కింద పడి బాబ్‌జాన్ (32) ఆదివారం ఉదయం మృతి చెందాడు. బాబ్‌జాన్ అరవ గుడిసెల్లో నివాసముంటూ తోపుడు బండ్లపై పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తాగుడుకు బానిసై మతిస్థిమితం లేక తిరిగేవాడని, రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.