క్రైమ్/లీగల్

వాహన తనిఖీలో రూ.2.98 లక్షలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌడిపల్లి, నవంబర్ 17. ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చిలప్‌చెడ్ మండలం చండూర్ చౌరస్తా వద్ద మెదక్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి ఎస్.ఐ. మల్లయ్య ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మెదక్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న టీఎస్07యుఈ 9293 నంబర్ గల డీసీఎం వాహనం వెళ్తుంది. ఆ వాహనంను ఆపి తనిఖీ చేయగా నిశాంత్ వద్ద రూ. 2.98 లక్షల నగదు లభించింది. ఆ మొత్తానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఎన్నికల వ్యయ నియంత్రణ అధికారులకు అప్పగించినట్లు ఎస్.ఐ మల్లయ్య తెలిపారు. సిబ్బంది కిషోర్, నర్సింగరావు, నర్సింలు, వెంకట్రావు, సోమ్లా ఉన్నారు.