క్రైమ్/లీగల్

ఇద్దరి దొంగల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, నవంబర్ 17: గత కొంతకాలంగా చోరిలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సంగారెడ్డి డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డి పట్టణం ఇందిరకాలనికి చెందిన మర్ల యాదగిరి, తుడుము మాణయ్యలు ఇళ్లలో పలు దొంగతనాలు చేశారు. పట్టణ పరిధిలో 1, సంగారెడ్డి రూరల్ పరిధిలో 2, పుల్కల్ పరిధిలో ఒక దొంగతనానికి పాల్పడ్డారు. పక్క సమాచారంతో పాత నేరస్తులైన వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారే చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుల నుండి 12.7తులాల బంగారం, 20తులాల వెండి ఆభరణాలు, రెండు మోటర్ సైకిళ్లను సాద్వీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ డి.వెంకటేష్ పాల్గొన్నారు.