క్రైమ్/లీగల్

సముద్రంలో స్నానానికి వెళ్ళి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకరావుపేట, జనవరి 21: మండలంలో పాల్మాన్‌పేటలో సోమవారం సముద్ర స్నానంకు వెళ్ళి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ఎల్.రామకృష్ణ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి . తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తాళ్ళూరుకు చెందిన అక్బర్ వల్లీ(27) సముద్రంలో స్నానం చేస్తుండగా కొట్టుకుపోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. అక్బర్‌కు భార్య, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిపారు. మృతుడు అక్బర్ వల్లీ మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంకై తరలించినట్లు తెలిపారు.