క్రైమ్/లీగల్

ట్రాక్టర్ ఢీ కొని విఆర్‌ఏ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతనూతలపాడు, ఫిబ్రవరి 7 : సంతనూతలపాడులోని మార్కెట్ యార్డులోని గోడౌన్‌లో ఎన్నికలకు సంబంధించిన వివిప్యాడ్స్ విధులలో పాల్గొనేందుకు యర్రగొండపాలెం తహశీల్దార్ కార్యాలయానికి చెందిన విఆర్‌ఏ దాసరి మల్లయ్య (58) రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీ కొట్టి వెళ్ళింది. ఈ సంఘటనలో ప్రమాదానికి కారణమైన మల్లయ్యను సంతనూతలపాడు పి మధు సూదన్‌రావు తన కారులో వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. వైద్యం పొందుతూ మల్లయ్య మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ఆగకుండా వెళ్లిపోయిందని స్థానికులు చెప్పారు. ఎస్ ఐ ఖాదర్ బాషా సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలు అడిగి తెలుసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.