క్రైమ్/లీగల్

27న రథయాత్ర కేసు విచారిస్తాం: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: హైదరాబాద్ శ్రీరామరథ యా త్రకు అనుమతి ఇచ్చేందుకు సింగిల్ జడ్జి కోర్టు నిరాకరించగా, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ వీహెచ్‌పీ శుక్రవారం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విహెచ్‌పి తెలంగాణ కార్యదర్శి ఎం గాల్ రెడ్డి దాఖలు చేశారు. అత్యవసర మోషన్ కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కె. విజయలక్ష్మి విచారించారు. ఈ కేసును ఈ నెల 27వ తేదీన మంగళవారం విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.