క్రైమ్/లీగల్
చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 March 2019
కుషాయిగూడ, మార్చి 25: చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. జైలు సూపరింటెండెంట్ ఎంఆర్ భాస్కర్ తెలిపిన కథనం ప్రకారం.. శంకర్ నాయక్(21), హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాలికపై వేధింపులకు పాల్పడిన కేసులో రిమాండ్ ఖైదీగా చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. మానస బ్యారక్లో రిమాండ్ ఆదివారం రాత్రి 12గంటల సమయంల బెడ్షీట్తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కుషాయిగూడ సీఐ చంద్ర శేఖర్ తెలిపారు.