క్రైమ్/లీగల్

వకుళామాత ఆలయం వద్ద నీటిగుంటలో విద్యార్థి మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 25: పాతకాల్వ వద్ద ఉన్న వకుళా ఆలయం వద్ద ఉన్న నీటిగుంటలో శనివారం కనిపించకుండా పోయిన 7వ తరగతి విద్యార్థి మోహన్ శవమై ఆదివారం తేలాడు. ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎస్‌ఐ రాజు, కానిస్టేబుల్ పురంధర్‌లు విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు.